Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
SAI MANIKANTA

SAI MANIKANTA

ఆయుధాల చోరీ కేసు నిందితుడు రాజుకు అస్వస్థత!

చంచల్‌గూడ జైలులో ఆరోగ్య సమస్యలు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆర్మీ హవిల్దార్‌ ఉప్పుతొల్ల మల్లేష్‌ అలియాస్‌ రాజు చంచల్‌గూడ జైలులో అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల్లో క్రియాటినిన్‌ – బిలిరుబిన్‌ స్థాయులు అసాధారణంగా ఉన్నట్లు తేలడంతో…

కల్వర్టుకు రక్షణేదీ?.. అధికారుల పర్యవేక్షణేదీ?

ఒక్క అడుగు తప్పితే.. అంతే సంగతులు! కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అయితే జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి దూలపల్లి వెళ్లే రహదారిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. నరేంద్ర స్టీల్స్‌ ఫేజ్‌-1,…

హౌతీల దాడులతో వణుకుతున్న ఎర్ర సముద్రం!

ఈజిప్టు మద్దతు కోరిన సౌదీ యువరాజు.. చమురు రవాణాకు పెరుగుతున్న ముప్పు కైరో, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు – ఎర్ర సముద్రంలోని చమురు రవాణా మార్గాలపై పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో సౌదీ అరేబియా మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఈజిప్టు…

రోహిత్‌ శర్మను దాటేసిన బట్లర్‌!

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా జోస్‌ బట్లర్‌ సౌతాంప్టన్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): ఇంగ్లండ్‌ స్టార్‌ వికెట్‌ కీపర్‌ – బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. భారత మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించి పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు…

లోత్కుంట 40 ఎకరాల భూమిపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

219 రోజుల ఆలస్యంపై సరైన వివరణ లేదన్న ధర్మాసనం.. ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): లోత్కుంటలోని విలువైన 40 ఎకరాల భూమి యాజమాన్య హక్కులపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని…

ఇరాన్‌ యుద్ధానికి అమెరికాకు రూ.3.6 లక్షల కోట్ల భారం!

ఇప్పటివరకు రూ.3.6 లక్షల కోట్లు ఖర్చు.. నెలకు మరో రూ.28 వేల కోట్ల భారం పడే అవకాశం వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న యుద్ధానికి భారీగా ఖర్చవుతోంది. కాంగ్రెస్‌కు చెందిన పక్షపాత రహిత బడ్జెట్‌ సంస్థ కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ (CBO) లెక్కల ప్రకారం ఆగస్టు 1 వరకు యుద్ధానికి…

ఉద్యోగం కోసం సొంత డబ్బులతో ఏఐ టూల్స్‌!

బ్రిటన్‌ ఉద్యోగులు ఏటా రూ.1,292 కోట్లకుపైగా ఖర్చు.. డెలాయిట్‌ అధ్యయనంలో కీలక విషయాలు లండన్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా పెరుగుతోంది. బ్రిటన్‌లో ప్రతి ఆరుగురిలో ఒకరు తమ ఉద్యోగానికి అవసరమైన ఏఐ సాధనాల కోసం సొంత డబ్బులు చెల్లిస్తున్నట్లు డెలాయిట్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా ఉద్యోగులు…

మక్కా సమీపంలో హౌతీ డ్రోన్‌ కూల్చివేత!

పవిత్ర నగరంపైకి వెళ్లేలోపే అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు.. మక్కాను లక్ష్యంగా చేసుకోలేదన్న హౌతీలు రియాద్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సౌదీ అరేబియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మక్కా నగరానికి దక్షిణంగా వచ్చిన హౌతీ డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి…

ఏఐ రేసుకు బ్రేకులు వేయాలా?

ఆల్ట్‌మన్‌ – అమోడీ – మస్క్‌ ఒకే మాట.. అత్యాధునిక ఏఐ అభివృద్ధి వేగంపై భద్రతా ఆందోళనలు వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 15 (నవజ్యోతి ప్రతినిధి): కృత్రిమ మేధ రంగంలో పోటీకి ప్రపంచవ్యాప్తంగా వేగం పెరుగుతున్న వేళ.. మూడు ప్రముఖ ఏఐ సంస్థల అధిపతుల నుంచి ఒకే తరహా సందేశం వెలువడింది. డారియో అమోడీ, సామ్‌ ఆల్ట్‌మన్‌…

ఐఫోన్‌ యూజర్లకు షాక్‌.. ఐఓఎస్‌ 18పై దర్యాప్తు!

స్క్రీన్‌ – మైక్రోఫోన్‌ సమస్యలపై ఫిర్యాదులు.. యాపిల్‌ వారంటీ విధానంపై సీసీపీఏ విచారణ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (నవజ్యోతి ప్రతినిధి): ఐఓఎస్‌ 18 అప్‌డేట్‌ తర్వాత ఐఫోన్లలో స్క్రీన్‌ డిస్‌ప్లే – మైక్రోఫోన్‌ తదితర సమస్యలు తలెత్తాయని వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. 📱…