ఆయుధాల చోరీ కేసు నిందితుడు రాజుకు అస్వస్థత!

చంచల్గూడ జైలులో ఆరోగ్య సమస్యలు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి): బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆర్మీ హవిల్దార్ ఉప్పుతొల్ల మల్లేష్ అలియాస్ రాజు చంచల్గూడ జైలులో అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల్లో క్రియాటినిన్ – బిలిరుబిన్ స్థాయులు అసాధారణంగా ఉన్నట్లు తేలడంతో…







