Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

Category తెలంగాణ

లోత్కుంట 40 ఎకరాల భూమిపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

219 రోజుల ఆలస్యంపై సరైన వివరణ లేదన్న ధర్మాసనం.. ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): లోత్కుంటలోని విలువైన 40 ఎకరాల భూమి యాజమాన్య హక్కులపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని…

ఉపరాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు!

సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (నవజ్యోతి ప్రతినిధి): సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్‌ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ఆయన…

ఎర్రవల్లి ఘటనలో బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌..విజయవాడలో పట్టివేత!

ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గజ్వేల్‌ కోర్టులో హాజరు, రిమాండ్‌ గజ్వేల్‌, సెప్టెంబర్‌ 15 (నవజ్యోతి ప్రతినిధి): సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు కీలక పురోగతి సాధించారు. దళితులను అవమానించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో పరారీలో ఉన్న ఆరుగురు బీఆర్‌ఎస్‌ నేతలను విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకుని…

ప్రభుత్వ విద్యలో సంస్కరణలు వేగవంతం

ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి పలు కీలక సంస్కరణలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో మాట్లాడిన ఆయన, ప్రైవేటు విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు ఆకర్షితులు కావడానికి గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. చిన్న వయసులోనే పిల్లలకు విద్య అందించే విధానాన్ని ప్రభుత్వ…

మోటమర్రిలో గోదాం ప్రారంభం.. రోడ్లకు శంకుస్థాపన

ఖమ్మం, ఆగస్టు 30 : బోనకల్ మండలం మోటమర్రి గ్రామంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌సీడీసీ పథకం కింద పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన గోదామును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. రూ.24.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ గోదాం 300 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో రైతులకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా గోదాం…

ప్రసవం తర్వాత జ్ఞాపకశక్తి తగ్గుతుందా?

ప్రసవం తర్వాత కొంతమంది మహిళలు వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం, పనులు గుర్తుకు రాకపోవడం, ఏకాగ్రత తగ్గినట్లు అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. దీనిని సాధారణంగా “మమ్మీ బ్రెయిన్” లేదా “బ్రెయిన్ ఫాగ్” అని పిలుస్తుంటారు. ఇది చాలామంది కొత్త తల్లుల్లో కనిపించే సాధారణ పరిస్థితి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ, ప్రసవం సమయంలో…

ముఖానికి కొబ్బరి నూనె వాడకం మంచిదేనా?

ముఖ సౌందర్య సంరక్షణలో కొబ్బరి నూనెను చాలామంది సహజ ఉత్పత్తిగా ఉపయోగిస్తున్నారు. చర్మానికి తేమను అందించడంలో ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె కొంత ఉపశమనం కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పరచి తేమను నిల్వ ఉంచడంలో సహాయపడతాయి.…

అనుపమ వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు..

కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తమిళ నటుడు ధృవ్ విక్రమ్‌తో ప్రేమలో ఉన్నారనే ప్రచారం గత కొంతకాలంగా కొనసాగుతుండగా, ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే ఊహాగానాలు…

ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో సీఎం రేవంత్

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు సంప్రదాయబద్ధంగా బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.…