లోత్కుంట 40 ఎకరాల భూమిపై తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

219 రోజుల ఆలస్యంపై సరైన వివరణ లేదన్న ధర్మాసనం.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి): లోత్కుంటలోని విలువైన 40 ఎకరాల భూమి యాజమాన్య హక్కులపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని…














