Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
LAXMAN MANNE

LAXMAN MANNE

15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌!

దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌కు అనూహ్య పరిస్థితి ఎదురైంది. జట్టు కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడటంతో కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్‌ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో భారత దేశవాళీ క్రికెట్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇషాన్‌కు గాయం మ్యాచ్‌ జరుగుతున్న…

మానసిక ఆరోగ్య చైతన్యానికి సెప్టెంబర్ ప్రత్యేకం

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలను సూసైడ్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ మంత్ గా పాటిస్తారు. మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆత్మహత్యలకు దారితీసే కారణాలను గుర్తించడం, ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు సకాలంలో సహాయం అందించడం ఈ అవగాహన మాసం ప్రధాన లక్ష్యాలు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్థిక సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న…

పోషకాహారమే ఆరోగ్యవంతమైన భారతానికి పునాది

దేశ ప్రజల్లో పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, సమతుల ఆహారం తీసుకునే అలవాట్లను ప్రోత్సహించడం, కుపోషణ సమస్యను తగ్గించడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ ప్రజారోగ్య రంగంలో…

జోడీల కలయికకు ప్రత్యేక గుర్తింపు

ప్రతి ఏడాది ఆగస్టు 31న జరుపుకునే నేషనల్ మ్యాచ్ మేకింగ్ డే అనేది జీవిత భాగస్వాముల ఎంపిక, పరిచయాలు, బంధాల నిర్మాణంలో మ్యాచ్ మేకింగ్ ప్రక్రియ పోషించే కీలక పాత్రను గుర్తు చేసే ప్రత్యేక దినంగా భావిస్తారు. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాకుండా రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధమని…

జాతీయ క్రీడా దినోత్సవం స్ఫూర్తిదాయక వేడుక

భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. భారత హాకీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. క్రీడలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి, సామాజిక చైతన్యానికి…

మోటమర్రిలో గోదాం ప్రారంభం.. రోడ్లకు శంకుస్థాపన

ఖమ్మం, ఆగస్టు 30 : బోనకల్ మండలం మోటమర్రి గ్రామంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌సీడీసీ పథకం కింద పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన గోదామును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. రూ.24.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ గోదాం 300 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో రైతులకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా గోదాం…

లార్డ్స్‌లో పాక్‌ పేస్‌ పంజా

లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ పతనాన్ని శాసించాడు. దీంతో పాకిస్థాన్‌ విజయానికి 389 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ నిర్దేశించింది. అబ్బాస్‌ విజృంభణ…