15 ఏళ్లకే కెప్టెన్గా వైభవ్!

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఈస్ట్ జోన్కు అనూహ్య పరిస్థితి ఎదురైంది. జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో భారత దేశవాళీ క్రికెట్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇషాన్కు గాయం మ్యాచ్ జరుగుతున్న…











