Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

Category సంగారెడ్డి

మమితా బైజు అరుదైన రికార్డు.. ‘గోల్డెన్ లెగ్’గా మారిన మలయాళ ముద్దుగుమ్మ!

సహజమైన నటన, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలో క్రేజీయెస్ట్‌ హీరోయిన్లలో ఒకరిగా మారుతోంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలు సాధిస్తుండటంతో.. తాజాగా మమితా బైజు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు సినిమాలు.. రూ.200…

జల వనరుల సంరక్షణకు పిలుపు

ప్రపంచవ్యాప్తంగా తాగునీటి అవసరాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సరస్సులు, చెరువులు, జలాశయాల ప్రాధాన్యం మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 27న ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ జల వనరుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సరస్సులు కేవలం నీటి నిల్వ కేంద్రాలుగానే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడే కీలక వ్యవస్థలుగా నిలుస్తున్నాయి. మానవ…

ప్రసవం తర్వాత జ్ఞాపకశక్తి తగ్గుతుందా?

ప్రసవం తర్వాత కొంతమంది మహిళలు వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం, పనులు గుర్తుకు రాకపోవడం, ఏకాగ్రత తగ్గినట్లు అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. దీనిని సాధారణంగా “మమ్మీ బ్రెయిన్” లేదా “బ్రెయిన్ ఫాగ్” అని పిలుస్తుంటారు. ఇది చాలామంది కొత్త తల్లుల్లో కనిపించే సాధారణ పరిస్థితి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ, ప్రసవం సమయంలో…

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు..

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అమెరికా ట్రెజరీ బాండ్‌ దిగుబడులు తగ్గడం, డాలర్‌ బలహీనపడటం వంటి పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు వరుసగా పైకి కదులుతున్నాయి. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,970కు…

‘వారణాసి’ కోసం 1600 మంది డబ్బింగ్‌ కళాకారులు!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సాహస చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటిన రాజమౌళి.. ఈసారి మరింత భారీ కాన్వాస్‌తో ప్రపంచ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాదాపు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా…

జియో రూ.999 ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు

క్కువ కాలం వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్‌, సందేశాలు, వినోదం, కృత్రిమ మేధ సేవలు కోరుకునే వినియోగదారుల కోసం రిలయన్స్‌ జియో రూ.999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో 98 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 196 జీబీ…

రాఖీ వేళ అమెజాన్ భారీ ఆఫర్లు

రాఖీ పౌర్ణిమ పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఫ్యాషన్, అందాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వంటగది సామగ్రి, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లోని ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపులు రాఖీ ప్రత్యేక విక్రయాల్లో భాగంగా బిబా, లిబాస్,…

స్మార్ట్ మీటర్‌లో రీడింగ్‌ తేడాలా? ఇలా గుర్తించండి

దేశవ్యాప్తంగా ఇళ్లలో విద్యుత్‌ వినియోగాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా విద్యుత్‌ వినియోగం, యూనిట్లు, బిల్లింగ్‌ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే మీటర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రీడింగ్‌లలో అసాధారణ మార్పులు కనిపించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వినియోగదారులు కొన్ని అంశాలను పరిశీలించాలి.డిస్‌ప్లేలో మార్పులు కనిపిస్తున్నాయా? ముందుగా స్మార్ట్‌ మీటర్‌…

జైస్వాల్‌-ఫెర్నాండో మధ్య మాటల యుద్ధం

భారత్‌-శ్రీలంక రెండో టెస్టులో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. తొలి రోజు లంచ్‌ విరామానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ చివరి బంతికి ఫెర్నాండో…