Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

Category తాజా వార్తలు

జీతంలో పీఎఫ్‌ కట్‌.. ఖాతాలో జమైందా?

చాలామంది ఉద్యోగులు జీతం స్లిప్‌లో ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) మొత్తం మినహాయించినట్లు కనిపించగానే.. ఆ డబ్బు ఈపీఎఫ్‌ఓ ఖాతాలో జమైందని భావిస్తుంటారు. కానీ జీతంలో పీఎఫ్‌ కోత విధించడం, ఆ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓకు జమ చేయడం రెండూ వేర్వేరు ప్రక్రియలు. ఉద్యోగి వాటాతో పాటు యజమాని వాటాను కూడా నిర్ణీత గడువులోగా ఈపీఎఫ్‌ఓకు జమ చేయాల్సి…

సైఫాబాద్‌ స్టేషన్‌లో హైడ్రామా.. కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలపై దాడి జరిగిందా?

‘15 మంది ముసుగు ధరించిన పోలీసులు దాడికి యత్నించారు’.. కేటీఆర్‌, హరీశ్‌రావు సంచలన ఆరోపణలు హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఏ మహేందర్‌ రెడ్డి, పీఆర్వో మహేష్‌ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపింది. అసెంబ్లీ వద్ద సెప్టెంబర్‌ 7న జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో విచారణకు సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరిపై…

వైభవ్‌ కోసం మ్యాచ్‌ చూసిన శ్రీకాంత్‌!

వైభవ్‌ సూర్యవంశీ.. ఈ పేరు వినిపిస్తే చాలు క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఐపీఎల్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 15 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. వైభవ్‌ బ్యాటింగ్‌ను చూసేందుకు దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లను సైతం ఆసక్తిగా వీక్షిస్తున్నారని భారత మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి…

స్మృతి మంధానకు అరుదైన రికార్డు!

మహిళల టీ20 ఆసియా కప్‌లో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు శనివారం దుబాయ్‌ వేదికగా తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్‌ పోరుపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొన్న వేళ.. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధానను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. ‘లేడీ విరాట్‌ కోహ్లీ’గా అభిమానుల…

నిమ్మకాయలతో విటమిన్-సికి మంచి మూలం

నిమ్మకాయ భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే సిట్రస్ పండు. పుల్లటి రుచితో ప్రత్యేక గుర్తింపు పొందిన నిమ్మకాయలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, కొన్ని ఖనిజాలు ఉంటాయి. పానీయాలు, సలాడ్లు, పచ్చళ్లు, వంటకాలలో దీనిని తరచుగా ఉపయోగిస్తారు. నిమ్మకాయలో ఉండే విటమిన్-సి శరీర రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు తోడ్పడుతుంది. అలాగే శరీర కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షించడంలో…

కిడ్నీలు దెబ్బతింటే కనిపించే లక్షణాలు

కిడ్నీలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాలను బయటకు పంపడం, ద్రవాల సమతుల్యతను కాపాడడం వంటి కీలక పనులు నిర్వహిస్తాయి. కిడ్నీల పనితీరు దెబ్బతింటే ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీనిని తరచుగా “నిశ్శబ్ద వ్యాధి”గా పిలుస్తారు. కిడ్నీ సమస్యలు పెరిగే కొద్దీ కాళ్లు, పాదాలు, ముఖం వాపు రావడం కనిపించవచ్చు. శరీరంలో…

బీసీ జనగణనపై కేంద్రాన్ని నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ జనగణన, రిజర్వేషన్ల అంశాలపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ రాజకీయ పార్టీల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని మెజారిటీ వర్గాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆయన అన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి…

హైదరాబాద్–బీజాపూర్ హైవే పనుల పరిశీలన

వికారాబాద్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. చేవెళ్ల సమీపంలోని మల్కాపూర్ వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని అధికారులు వివరించగా, పనుల నాణ్యత, వేగంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని…

పడిక్కల్‌ అదుర్స్‌.. రెండు సెంచరీలు

కొలంబో, ఆగస్టు 28 : టెస్టు క్రికెట్‌లో తాను పెద్ద స్కోర్లు చేయగలనని నిరూపించుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని భారత బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అన్నాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 328 పరుగులతో రాణించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో ఏళ్లుగా సాధించిన నిలకడే టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన చేసేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నాడు.…

సముద్ర తీరాల సంరక్షణ మనందరి బాధ్యత

నవజ్యోతి, డెస్క్ : ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచే సముద్ర తీరాల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 30న జాతీయ బీచ్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సముద్ర తీరాలు కేవలం పర్యాటక ప్రాంతాలే కాదు, పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్యానికి, తీర ప్రాంత ప్రజల జీవనాధారానికి కీలక…