Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

Category జనరల్

ఎంఎస్‌ సుబ్బులక్ష్మిగా రష్మిక.. బయోపిక్‌లో స్టార్‌ హీరోయిన్‌!

దిగ్గజ గాయని పాత్రలో నేషనల్‌ క్రష్‌.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం, అనిరుధ్‌ సంగీతం హైదరాబాద్‌: ప్రముఖ నటి రష్మిక మందన్న మరో ప్రతిష్ఠాత్మక పాత్రకు సిద్ధమవుతున్నారు. భారతీయ శాస్త్రీయ సంగీత దిగ్గజం, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ ప్రాజెక్టును గౌతమ్‌…

సిద్దిపేటలో భారీ డ్రగ్స్‌ పట్టివేత.. రూ.50 లక్షల ఆల్టాజోలం స్వాధీనం!

5 కిలోల ఆల్టాజోలం పట్టివేత.. ముగ్గురు అరెస్ట్‌.. కారు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం సిద్దిపేట, సెప్టెంబర్‌ 15, 2026 (నవజ్యోతి ప్రతినిధి): సిద్దిపేట పొన్నాల ప్రధాన రహదారిపై ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఆల్టాజోలం పట్టుబడింది. మహారాష్ట్ర నుంచి కారులో తీసుకొచ్చి సిద్దిపేటలో సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో 5…

హైదరాబాద్‌ భూగర్భ జలాల్లో కలుషిత ముప్పు!

­’నైట్రేట్‌, ఫ్లోరైడ్‌ అధికం.. పిల్లలకు ఆరోగ్య ముప్పు ఎక్కువగా ఉండొచ్చని అధ్యయనం హైదరాబాద్‌: నగర భూగర్భ జలాలపై తాజా అధ్యయనం ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సేకరించిన నీటి నమూనాల్లో నైట్రేట్‌, ఫ్లోరైడ్‌ స్థాయులు అనేక ప్రాంతాల్లో అనుమతించదగిన పరిమితులను మించిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా పిల్లల్లో కలుషిత నీటి వల్ల…

వైన్‌ షాప్‌లోనే రౌడీషీటర్‌ దారుణ హత్య!

 కొడవళ్లు, కత్తులతో వెంటాడి నరికి చంపిన దుండగులు.. కారులో పరారీ హైదరాబాద్‌: నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. నాగోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడలో సోమవారం రాత్రి ఓ రౌడీషీటర్‌ను దుండగులు వెంటాడి మరీ హత్య చేశారు. ప్రాణభయంతో వైన్‌ షాప్‌లోకి పరుగెత్తినప్పటికీ వదలకుండా లోపలే కత్తులు, కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. 🍷…

వరాహి దేవి ఒడిలో గణపయ్య.. లాల్‌దర్వాజాలో ప్రత్యేక ఆకర్షణ!

పర్యావరణహిత విగ్రహంతో భక్తులకు కనువిందు.. కొలువుదీరిన వరాహి దేవి థీమ్‌ గణేశుడు హైదరాబాద్‌: గణేష్‌ ఉత్సవాల సందర్భంగా నగరంలోని లాల్‌దర్వాజాలో వినూత్న థీమ్‌తో రూపొందించిన గణపతి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. వరాహి దేవి ఒడిలో కూర్చున్న గణేశుడి రూపంలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. పర్యావరణహితంగా రూపొందించిన ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 🕉️ హైదరాబాద్‌లో…

మధ్యప్రాచ్య యుద్ధం ముగిస్తే.. భారత్‌, చైనాలో ఎల్‌ఎన్‌జీ డిమాండ్‌ పుంజుకునే అవకాశం!

ధరల దెబ్బతో ప్రస్తుతం గ్యాస్‌ వినియోగానికి బ్రేకులు.. పరిస్థితులు చక్కబడితే మళ్లీ భారీగా పెరిగే ఛాన్స్‌ బ్యాంకాక్‌: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ద్రవీకృత సహజ వాయువు (LNG) సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఆసియాలో ఎల్‌ఎన్‌జీ ధరలు భారీగా పెరగడంతో భారత్‌, చైనాల్లో దిగుమతులు బహుళ సంవత్సరాల కనిష్ఠ స్థాయులకు చేరాయి. అయితే…

మసూద్ అజర్‌పై రివార్డు పెంపు

– జైషే మహ్మద్ చీఫ్‌పై రివార్డును పెంచిన పాకిస్థాన్ – అత్యంత వాంఛనీయుల జాబితాలో మసూద్ అజర్ పేరు – అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో నిర్ణయంపై చర్చ   ఇస్లామాబాద్, సెప్టెంబర్ 14, (నవజ్యోతి వెబ్) : పాకిస్థాన్ ప్రభుత్వం జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన మసూద్ అజర్‌పై…

సైఫాబాద్‌ స్టేషన్‌లో హైడ్రామా.. కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలపై దాడి జరిగిందా?

‘15 మంది ముసుగు ధరించిన పోలీసులు దాడికి యత్నించారు’.. కేటీఆర్‌, హరీశ్‌రావు సంచలన ఆరోపణలు హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఏ మహేందర్‌ రెడ్డి, పీఆర్వో మహేష్‌ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపింది. అసెంబ్లీ వద్ద సెప్టెంబర్‌ 7న జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో విచారణకు సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరిపై…

వైభవ్‌ కోసం మ్యాచ్‌ చూసిన శ్రీకాంత్‌!

వైభవ్‌ సూర్యవంశీ.. ఈ పేరు వినిపిస్తే చాలు క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఐపీఎల్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 15 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. వైభవ్‌ బ్యాటింగ్‌ను చూసేందుకు దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లను సైతం ఆసక్తిగా వీక్షిస్తున్నారని భారత మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి…

స్మృతి మంధానకు అరుదైన రికార్డు!

మహిళల టీ20 ఆసియా కప్‌లో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు శనివారం దుబాయ్‌ వేదికగా తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్‌ పోరుపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొన్న వేళ.. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధానను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. ‘లేడీ విరాట్‌ కోహ్లీ’గా అభిమానుల…