మనోహరాబాద్ మండలంలో వరుస చోరీలు.. రెచ్చిపోతున్న దొంగలు!

ఆలయంలో చోరీ.. గేదెలు మాయం.. కంపెనీలో విలువైన సామగ్రి అపహరణ మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. కాళ్లకల్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న చోరీలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆలయం, పశువులు, పరిశ్రమలో దొంగతనాలు జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 🛕 దండుపల్లి కనకదుర్గమ్మ ఆలయంలో…





